Tag : farmers protest today

‘మాకు న్యాయం చేయండి గవర్నర్‌ గారు’

‘మాకు న్యాయం చేయండి గవర్నర్‌ గారు’

విజయవాడ: అమరావతి రైతులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం అందించారు. తొమ్మిది రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న… Read More

December 26, 2019

ఎంపి కేశినేని హౌస్ అరెస్టు

విజయవాడ: టిడిపి ఎంపి కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో ఆయన నివాసంలో నిర్బందించారు. అదే విధంగా విజయవాడలోనే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ననూ పోలీసులు… Read More

December 26, 2019

‘అమరావతి ఆందోళనకు ఎర్రసైన్యం సిద్ధం’

తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి… Read More

December 25, 2019

దివాలాకోరు ఆంధ్రా మేధ!

సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో… Read More

December 25, 2019

మోదీకి అమరావతి రైతుల లేఖలు

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతలు దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి రాజధాని రైతులు పెద్ద… Read More

December 24, 2019

‘బాబు మోసాన్ని గ్రహించండి’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు మరోసారి… Read More

December 24, 2019

ఏపీలో ప్రజలు సంతోషంగా లేరు!

గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు… Read More

December 24, 2019

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ… Read More

December 24, 2019

అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

అమరావతి:  రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న… Read More

December 23, 2019

ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదు!

అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్‌లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత… Read More

December 23, 2019