సాయంత్రం పూట, రాత్రి పూట ఎక్కువ తింటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందనేదానికి ఆధారాలు పెరుగుతున్నాయి. సాయంత్రం కాస్త ముందు భోజనం చేస్తే బరువు తగ్గుతుందనీ, కాస్త ఆలస్యంగా భోజనం చేస్తే బరువు పెరుగుతుందనీ ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఆలస్యంగా భోజనం చేసేవారిలో మధుమేహం, గుండె జబ్బులకు దారి తీసే లక్షణాలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనాలు సూచించాయి. ఖచ్చితంగా నిర్ణీత వేళలకు ఆహారం తీసుకోవడం వలన రక్తంలో చక్కెర శాతం నియంత్రించవచ్చని కూడా ఒక అధ్యయనంలో బయటపడింది.
తాజాగా మరో అధ్యయనం ఫలితాలు కూడా ఈ సాక్ష్యాధారాలను బలపరిచే విధంగా ఉన్నాయి. సాయంత్రం తర్వాత ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళితే మహిళల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం ఫలితాలు చెబుతున్నాయి. ఫిలడెల్ఫియాలో జరుగుతున్న అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ సమావేశాల్లో ఈ అధ్యయనం నివేదికను సమర్పించనున్నారు. కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని నిర్వహించారు.
సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువ ఆహారం తీసుకున్న మహిళల గుండె ఆరోగ్యం ఎంత ఎక్కువ తీసుకున్నారన్నదానికి తగ్గట్లుగా క్షీణించినట్లు ఈ అధ్యయనం సూచించింది. గుండె ఆరోగ్యం విషయంలో ఇంతకాలం ఏం తినాలి, ఎంత తినాలి అన్న అంశాలపైనే దృష్టి కేంద్రీకృతం అయిందనీ, ఇప్పుడు ఎప్పుడు తినాలి అన్న అంశం కూడా ముఖ్యమేనన్న విషయం బయటపడిందనీ పరిశోధకులు అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.
This post was last modified on November 14, 2019 11:36 am
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More