రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది వైఎస్ఆర్ సిపి ప్రధాన ఆరోపణ. చంద్రబాబుకు బినామీలుగా అప్పటి కొంత మంది మంత్రులు, కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిలో భూములు కొనుగోలు చేశారనీ, ఒక సామాజికవర్గం చుట్టూ అమరావతిలో భూములు కొనుగోళ్లు, లావా దేవీలు జరిగాయనేది వైఎస్ఆర్ సిపి ప్రధాన అరోపణ. అందుకే దీనిపై సీబీఐ విచారణ కూడా చేయాలంటూ జగన్ సర్కార్ నిర్ణయించుకున్నది. అయితే ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాలన మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరితే చంద్రబాబుకు సానుకూల పవనాలు వీచే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం ఎలాగూ అన్నీ తవ్వుతోంది. ఒక్కోటి బయటపెడుతోంది. ఇవన్నీ దశలవారీగా కాకుండా చంద్రబాబు తనకు తానే స్వయంగా 2014 జూన్ 2వ తేదీ నుండి 2019 మార్చి 1వ తేదీ మధ్యలో విడుదల చేసిన జీవోలు, విడుదల చేసిన నిధులు, సంక్షేమ పథకాలు, పరిపాలన, టెండర్లు వీటన్నింటిపై కూడా సీబీఐ విచారణ చేయాలంటూ ఆయనే కోర్టులో పిటిషన్ వేసుకుంటే దేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్న నాయకుడిగా మిగిలిపోతారు. దీన్ని టీడీపీ శ్రేణులు కూడా హర్షిస్తాయి.
గడచిన ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చంద్రబాబు, లోకేష్ పదేపదే చెబుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అవినీతి జరిగిందనీ, లక్షల కోట్లలో చేతులు మారాయనీ, నీటి ప్రాజెక్టుల టెండర్లు, అమరావతి, ఫైబర్ గ్రిడ్ ఇలా అనేక అంశాలలో అవినీతి జరిగిందంటూ వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తోంది. అందుకే గడచిన ప్రభుత్వంలో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండరును కూడా సీబీఐ విచారణ చేయించి, అమరావతిలో జరిగిన ప్రతి లావాదేవీని సీబీఐ విచారణ చేయించాలని చంద్రబాబే స్వయంగా కోరి కోర్టులో పిటిషన్ వేసుకుని విచారణ జరిగేలా ఆయనే వ్యవహరిస్తే బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్న మాట. నిజంగా అవినితి చేయనప్పుడు, నిజంగా ఒక్క రూపాయి కూడా తీసుకోనప్పుడు చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తోంది. మరి దీనికి బాబు, లోకేష్లు ఎలా స్పందిస్తారో చూద్దాం.
This post was last modified on September 16, 2020 1:11 pm
May 7: Daily Horoscope in Telugu మే 7 – చైత్ర మాసం – మంగళవారం - రోజు… Read More
Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More
YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More
Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More
Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More
PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… Read More
Thalaimai Seyalagam OTT: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావిడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల పేరిట కూడా అనేక… Read More
The Family Man Season 3: ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి… Read More
Baak OTT Release: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమర్నా మరియు బొద్దుగుమ్మ రాశి కన్నా మరోసారి కలిసి నటించిన సినిమా… Read More
Manjummel Boys OTT Response: మంజుమ్మల్ బాయ్స్ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మలయాళం… Read More
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక… Read More
AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ… Read More
AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More
Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More
Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More