AP Govt: ఏపిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎపిలోని జగన్ సర్కార్ కీలక అడుగు వేసింది. ప్రముఖ ఆన్ లైన్ లెర్నింగ్,… Read More
AP Govt Schools: చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు ఇంతకు ముందు ప్రభుత్వ బడుల్లోకి పిల్లలను పంపడం అంటే నామోషీగా ఫీల్ అయ్యే వారు. అప్పోసప్పో చేసి తమ… Read More
రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా ఉదృతి నేపథ్యంలో ముందుగా 9,10 తరగతులను నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు… Read More
విజయవాడ: తెలుగు భాష, తెలుగు సంస్కృతిని విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో పుస్తక విక్రయ… Read More
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు… Read More
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో… Read More
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై పిల్లలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వచ్చే ఏడాది నుండి… Read More
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ… Read More
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా… Read More
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల… Read More