AP High Court: ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన  పీకే మిశ్రా..! రాజధాని కేసు పట్టాలెక్కినట్లే…?

Published by
sharma somaraju

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన సీజే మిశ్రాకు పుష్పగుశ్చం అందించారు. ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై ఏపి హైకోర్టుకు సీజే గా వచ్చారు. 2009 లో డిసెంబర్ నెలలో ఛత్తీస్‌గడ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్ర అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ కు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమణ స్వీకారం చేశారు.

Justice prashant kumar mishra takes oath as chief justice of AP High Court

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్థానం

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గడ్ లోని రాయగఢ్ లో జన్మించారు. బిలాస్పూర్ లోని గురుఘసిదాస్ వర్సిటీ నుండి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1987 సెప్టెంబర్ నాలుగున న్యాయవాది వృత్తి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరి నెలలో ఛత్తీస్‌గడ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదా పొందారు. బార్ కౌన్సిల్ చైర్మన్ గా పని చేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడుగా పని చేశారు. 2004 జూన్ 26 నుండి 2007 ఆగస్టు 31 వరకూ ఛత్తీస్‌గడ్ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గా సేవలు అందించారు. ఆ తరువాత అడ్వొకేట్ జనరల్ గా పదోన్నత పొందారు. 2009 డిసెంబర్ పదిన ఛత్తీస్‌గడ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్ర నియమితులైయ్యారు.

AP High Court: రాజధాని అమరావతి కేసు ఇక పట్టాలెక్కేనా..?

ఒక పక్క కరోనా, మరో పక్క ప్రధాన న్యాయమూర్తుల బదిలీలతో రాజధాని అమరావతి కేసు హైకోర్టులో పెండింగ్ లో పడిపోయింది. తొలుత సీజే జస్టిస్ జెకే మల్లీశ్వరి హయాంలో రాజధాని అమరావతికి సంబంధించి రోజు వారి విచారణ జరిగింది. విచారణ చివరి దశలో ఉండగా ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఈ ఏడాది మార్చి 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి రాజధానుల కేసు అత్యంత కీలకమైనది కావడంతో గత విచారణను మొత్తం పక్కన పెట్టేసి మళ్లీ విచారణ కొనసాగిస్తామని జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నుండి రోజు వారి విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. కీలకమైన అమరావాతి రాజధాని కేసులను ఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా పాత విచారణను పరిగణలోకి తీసుకుంటారా? లేక మళ్లీ వాదనలు మొదటి నుండి వింటారా? అనేది ఆసక్తికరంగా మారింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే త్వరితగతిన విచారణ పూర్తి చేసి మూడు రాజధానుల అంశంపై తుది తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

 

 

sharma somaraju

Recent Posts

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024