YSRCP : ఏపిలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సహజంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కొంత మేర అనుకూలంగా ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ నేతను ఎన్నుకుంటే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని, తమ ప్రాంతాల్లో పనులు సాఫీగా జరిగిపోతాయని సామాన్య ఓటర్లు భావిస్తుంటూ ఉంటారు. అందుకు అనుగుణంగానే ఓట్లు వేస్తుంటారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు అధికార పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించడం రివాజే. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల ఫిర్యాదులపై పూర్తి సాక్షాధారాలు ఉంటే తప్ప మామూలుగా అయితే పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఎపిలో రివర్స్ నడుస్తుంది. ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు ఎటువంటి ఫిర్యాదుచేసినా వెంటనే ఎన్నికల సంఘం స్పందించే పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఇదే ఇప్పుడు వైసీపీ టార్గెట్ కు తలనొప్పిగా మారుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై గంపెడాశలు పెట్టుకుంది. “గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బండి ముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. లబ్దిదారుల ఇళ్ల వద్దనే వాలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేస్తున్నాం, పాఠశాలకు పిల్లలను పంపే తల్లులకు ఏటా రూ.15వేలు వారి ఖాతాలో జమ చేస్తున్నాం, దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం” ఇలా ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేసినందున మెజార్టీ గ్రామాల్లో ప్రజలు వైసీపీకి ఏకగ్రీవంగాా మద్దతు ఇస్తారనీ, ఒక వేళ పోటీ జరిగినా మెజార్టీ స్థానాలు వైసీపీ కైవశం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 12వేల పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సుమారు 8 వేల వరకూ పంచాయతీలు వైసీీపీ ఖాజాలో పడాలన్నది ఆ పార్టీ పెద్దల లక్ష్యంగా ఉంది. వీటిలో సుమారు రెండువేల పంచాయతీలు ఎకగ్రీవం అయితే మిగిలిన ఆరు వేల పంచాయతీలు పోటీ చేసి విజయం సాధించవచ్చన్నది వారి భావన.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య పెద్ద వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఏకగ్రీవాలపై వైసీపీ ఆశలు సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకగ్రీవాలు ఎక్కువగా జరగాలని ఆలోచనతో ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహాకాలను భారీగా పెంపు చేసింది. దీనిపై పత్రికల్లో ప్రకటన కూడా జారీ చేసింది. దీంతో అలర్ట్ అయిన టీడీపీ, ఇతర పార్టీలు అధికార పార్టీపై విమర్శలు లంకించుకుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ పూను కుంటోందనీ వీటిపై దృష్టి సారించాలంటూ ప్రతిపక్షాలు అటు గవర్నర్, ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. అసలే ప్రభుత్వంపై కారాలు మీరాలు నూరుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కువ సంఖ్యలో జరిగే ఏకగ్రీవాలపై నిఘా పెడతామని చెప్పారు. ఈ ఎన్నికలను ప్రతిపక్ష టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తొలి విడత ఎన్నికల్లో పోటాపోటీగానే నామినేషన్ లు పడ్డాయి. నామినేషన్ల స్క్రూటినీ, ఉప సంహరణ తరువాత తొలి విడత ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on January 31, 2021 3:06 pm
Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More
Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More
Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More
Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More
Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి గాడు కోటయ్య శవం దగ్గరికి రాకపోయి ఉంటే 5… Read More
Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More
Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More
Nindu Noorella Savasam: పల్లవి గౌడ.. ఈ పేరును ఎలా పలకడం కంటే అరుంధతి అని పలికితే మన తెలుగు… Read More
Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More
Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More
Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More
Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More
Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More
Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More
Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More