కరోనా సంక్షోభంలో ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎదుర్కోవడంలో కొత్త గేమ్ ప్లాన్కు తెర తీశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్లోని కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది, ఎందరినో కలచి వేసింది. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో కన్ను మూసిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున అందించనున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆ మేరకు అందించారు.
ఐదు ఆస్పత్రులకు షాక్….
ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు తీసుకుంటున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ చేపించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో విజయవాడలోని ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతిని రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ తో పాటుగా ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ ఇండో బ్రిటిష్ హాస్పిటల్ కు చెందిన ఐరా హోటల్ ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య హోటల్ సన్ సిటీ అనుమతులను అధికారులు రద్దు చేశారు.
హైకోర్టు కామెంట్లతో ఆలోచనలో పడ్డ జగన్ సర్కారు?
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో తన అరెస్ట్పై స్టే ఇవ్వాలని కోరుతూ డాక్టర్ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏంటి? అని ప్రశ్నించింది. ఏళ్ల తరబడి హోటల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. ఈ సెంటర్లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్వో కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒకరకంగా ఈ కామెంట్లు ఏపీ సర్కారును ఇబ్బందుల్లో పడేశాయి.
టార్గెట్ కమ్మ కులం?
కమ్మ కులం వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నట్లు విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో అదే రూపంలో ఎదురు దాడి చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మంత్రి కొడాలి నాని రూపంలో స్పందింప చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేవలం కమ్మ వారి గురించే ఆలోచిస్తారని కొడాలి నాని మండిపడ్డారు. అదికూడా ఆయనకు కావలసిన కమ్మవారి గురించే ఆలోచిస్తారని… చంద్రబాబు నాయుడు కమ్మసంఘం అధ్యక్షుడు అవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వారి విషయంలో నానా యాగీ చేసే బాబు కమ్మ వారి విషయంలో వెనకేసుకురావడం సరి కాదని కొడాలి నాని అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని కొడాలి నాని అన్నారు. అయితే, ఈ కామెంట్లను కేవలం మాటల రూపంలో కాకుండా ఆచరణలో చూపించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని అంటున్నారు.
This post was last modified on August 26, 2020 8:30 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More