Tag : 3 capitals andhra pradesh

టీటీడీలో రగులుకుంటున్న వార్..! ధర్మారెడ్డికి బ్రేకులు

టీటీడీలో రగులుకుంటున్న వార్..! ధర్మారెడ్డికి బ్రేకులు

తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాల నిర్వహణ అంశంలో ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా.. అంటే పరిస్థితులు ఔననే అంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఈవో పదవి ఇటివల చేతులు మారింది.… Read More

October 14, 2020

షేమ్ ఏపీ రాజకీయం..!! కులం మురికి ముదురుతుండగా… మతం మరక..!!

పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు ముదిరాయి..! వాదోపవాదాలు, వివాదాలు జరుగుతున్నాయి..! ఎస్ జరుగుతాయి, అక్కడ తొమ్మిది నెలల్లో ఎన్నికలున్నాయి..!! బీహార్లో రాజకీయాలు పీక్స్ కి చేరాయి...! కత్తులు, కర్రలు… Read More

August 22, 2020

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం… Read More

January 27, 2020

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు… Read More

January 22, 2020

‘రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకున్న జగన్ వెంట ఉంటా’

అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ… Read More

January 20, 2020

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు… Read More

January 18, 2020

హైపవర్ కమిటీ రెండో భేటిలో కీలక ప్రతిపాదనలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశం కాబోతోంది. అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు… Read More

January 10, 2020

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల… Read More

January 5, 2020

‘జగన్ రెడ్డి కాదు పిచ్చి రెడ్డి అంటారు జాగ్రత్త’!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి ఒకప్పటి తుగ్లక్ లాగా రాజధాని మారిస్తే నిన్నూ అదే పేరుతో పిలుస్తారు. జగన్ రెడ్డి అంటారో లేక పిచ్చి రెడ్డి అంటారో… Read More

December 23, 2019

మూడు రాజధానులపై కాంగ్రెస్ మాటేంటి?

అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో… Read More

December 23, 2019

సచివాలయం ఓ చోట, మంత్రుల నివాసాలు మరోచోటా!

తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల… Read More

December 23, 2019

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే… Read More

December 22, 2019