హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు నిందితుల అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. దిశా హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు.… Read More
హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్… Read More
హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ… Read More
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో పోలీసులు వాటిని గాంధీ… Read More
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఘటన జరిగిన రోజు(నవంబర్ 27) దిశను నిందితులు లారీలో తీసుకెళ్తున్న… Read More
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు… Read More
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ..… Read More
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన… Read More
హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని… Read More