రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్ లోని రూమ్ 63లో పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర మంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.… Read More
Corona: కరోనా సృష్టిస్తున్న షాకులు, ప్రమాదాలకు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు భారత్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.… Read More
ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల మాట.. మా పంటపై కార్పొరేట్లకు అధికారం దక్కకూడదు.. అని. వీళ్లకు సంఘీభావంగా నిలుస్తున్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. ప్రైవేటు చేతుల్లోకి… Read More
పాములపర్తి వెంకట నరసింహారావు భారతదేశ చరిత్రలో అతి గొప్ప ప్రధానమంత్రుల లో ఒకరిగా ఈ రోజున కీర్తింపబడుతున్నారు అంటే అతని దార్శనికత, అంకితభావం మరియు ముందుచూపు కారణమని… Read More
భారత్ లోకి చైనా బలగాలు చొరబడలేదని, మన పోస్టులేవీ వారి కభ్జాలో లేవని ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రకరాకల విమర్శల వస్తున్న సంగతి… Read More
ప్రస్తుతం ఏపీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే.. అది కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారమనే చెప్పాలి! రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ వ్యవహారంపై ఇక క్లారిటీ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు… Read More
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. కర్తార్పూర్లో ఉన్న దర్బార్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన పాల్గోనున్నారు. నవంబర్ 9వ తేదీన జరిగే ఈ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబయి తరహా ఉగ్రదాడులు మరోసారి జరిగితే పాక్పై సైనిక చర్య తీసుకోవాలని భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనుకున్నారని బ్రిటన్ మాజీ… Read More
న్యూఢిల్లీః మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీజీ) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే, సీఆర్పీఎఫ్ భద్రతను ఆయనకు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ… Read More
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అకస్మాత్తుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. మాటిమాటికీ కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని, ఇతర బిజెపి నాయకులు చేస్తున్న… Read More
యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైకులు లేనట్లే హిందుస్థాన్ టైమ్స్ పత్రికతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సర్జికల్ స్ట్రైకులు… Read More
మీలా ప్రచారం చేసుకోలేదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: యూపీఏ పాలనా కాలంలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైకులు చేశామని, కానీ సైనిక చర్యలను తామెప్పుడూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేదని కాంగ్రెస్… Read More
విజయవాడ, మార్చి 31: కేంద్రంలోఅధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార… Read More
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్లోని అమృతసర్ నియోజకవర్గం నుండి పోటీ… Read More
ప్రధాని నరేంద్ర మోదీ ఎఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్కు ఇచ్చిన ఇంటర్వ్యూను కాంగ్రెస్ పార్టీ ‘ఫిక్సింగ్’గా అభివర్ణించింది. చాలకాలం తర్వాత ప్రధాని ఓ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు.… Read More