డీజిల్ ధరలు పెరగడంతో సంస్థకు నష్టాలు వస్తున్నందున ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడంపైనా కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే మెరుగైన నిర్వహణ విధానాలపైనా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నివేదికపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల హామీలో భాగంగానే సీఎం జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. .
రాష్ట్ర విభజనం అనంతరం విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ఆర్టీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. కొన్నేళ్లుగా అద్దె బస్సులు, తాత్కాలిక సిబ్బంది నియామకాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి 11,678 బస్సులున్నాయి. అందులో 8964 బస్సులు సంస్థకు చెందినవి కాగా, మరో 2714 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నవి. రాష్ట్ర వ్యాప్తంగా 126 బస్సు డిపోలు, 426 బస్సు స్టేషన్ల ఉన్నాయి. ఇటీవల సంస్థ ఏసీ బస్సుల నిర్వహణ మీద దృష్టి పెట్టింది. వెన్నెల, అమరావతి, గరుడ, ఇంద్ర వంటి సర్వీసులను తీసుకువచ్చింది. సూపర్ లగ్జరీ, డీలక్స్, మెట్రో డీలక్స్తో పాటుగా పల్లె వెలుగు సర్వీసుల ద్వారా అనేక గ్రామీణ ప్రాంతాలు, సిటీ బస్సులతో నగర ప్రాంతాలను సేవలు అందిస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ,మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి.
ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి రూ. 6 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఆర్టీసీ భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీ, చమురు ధరలు, నిర్వహణ లోపాలు, రాయితీల వ్యయాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయకపోవడం వంటివి వీటిలో ప్రధానమైనవని. ఆర్టీసీ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోంది. కానీ నిర్వహణ వ్యయం అంతకంటే ఎక్కువ అవుతోంది. దీంతో నష్టాలు వస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగ భద్రత, ఇతరత్రా ప్రయోజనాలు దక్కుతాయన్న ఆశతో కార్మిక సంఘాలు విలీనం డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More