(న్యుస్ ఆర్బిట్ బ్యూరో)
ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు రక్షణకు వెంటనే చర్యలు చేపట్టకపోతే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు, ఈ అంశాలపై ద హిందూ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. కృష్ణానదికి భారీ వరదల కారణంగా శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలో ఏర్పడ్డ గొయ్యి పరిమాణం ఏటా పెరుగుతుండటంతో డ్యామ్కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. వీటిపై అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో ప్రాజెక్టు పునాదులే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కృష్ణానదికి భారిగా వరద రావడం వల్ల అయిదున్నర నెలల్లోనే ఎనిమిది సార్లు గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేశారు.
గత ఏడాది నిపుణుల బృందం సర్వే చేసి ప్రాజెక్టుకు కలిగే నష్టాన్ని నివారించడానికి యుద్దప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని సూచించింది. ప్రతి ఏటా ప్రాజెక్టు భద్రతకు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉండగా 2003 నుండి జరగడం లేదని రిటైర్డ్ ఇరిగేషన్ సూపర్నిటెండెంట్ ఇంజనీర్ కె హరినాధ్ ద హిందూతో అన్నారు. 1983-84లో డ్యామ్ ప్రారంభం అయిన తరువాత మొదటి సారిగా 2009 అక్టోబర్ నెలలో ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. అప్పట్లో అత్యంత ఎక్కువ స్థాయిలో సుమారు 25.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు 19 లక్షల డిజైన్ చేశారు. అంత కంటే ఎక్కువ స్థాయిలో వరద రావడంతో ఆనకట్టు 8.8 మిల్లీ మీటర్ల ముందుకు వంగింది. వరద తగ్గిన తరువాత నిటారుగా మారింది. భారీగా వచ్చిన వరద నీరు గేట్ల ద్వారా దిగువకు వదలడంతో ది నీటి ఒత్తిడికి గురై గొయ్యి ఏర్పడింది.
గత ఏడాది గోవా, విశాఖపట్నం నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ బృందం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సర్వే నిర్వహించినప్పటికీ ఆ నివేదికను బహిరంగ పర్చలేదని హరినాధ్ తెలియజేశారు.
శ్రీశైలం డ్యామ్కు ఎదైనా ప్రమాదం జరిగితే దిగువన ఉన్న నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్, ప్రకాశం బ్యారేజ్లు కొట్టుకుపోతాయని, విజయవాడ నగరంతో సహా ఏమి మిగలవని హరినాధ్ పేర్కొన్నారు.
This post was last modified on November 16, 2019 1:30 pm
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More