AP CM YS Jagan: దీపావళి పండుగ దేశ వ్యాప్తంగా నవంబర్ 4వ తేదీన ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే ఏపిలో రైతులకు ముందే దీపావళి పండుగ వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం..ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను లబ్దిదారుల ఖాతాలోకి సీఎం వైఎస్ జగన్ నేడు విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం కింద ఏపిలో 50 లక్షల మంది రైతులకు లబ్దిచేకూరనుంది. సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాలో నిధులను జమ చేశారు.
Read More: Mandali Buddha Prasad: టీటీడీకి మాజీ డిప్యూటి స్పీకర్ మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..రైతు కళ్లల్లో దీపావళి వెలుగులు చూడాలని పండుగకు ముందే రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమనీ, రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకూ రూ.18,777 కోట్లు విడుదల చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు ర.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు. కరువు సీమలోనూ నేడు పుష్కలంగా సాగునీరు అందుతొందని చెప్పారు. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఈ క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
ఖరీఫ్ – 2020 సీజన్ కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.20కోట్లు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును జమ చేశారు. వైఎస్ఆర్ యంత్ర పరికరాల పథకం కింద రూ. 2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతు గ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకురాగా ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను నేడు రైతు గ్రూపులకు జమ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More