Diabeties: పనస పండు చూడడానికి భయంకరంగా ఉన్న దాని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి.. ఈ పండు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది.. ఈ పండు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. పనస పండు ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ తింటారు.. ఈ పండు లోనే కాకుండా గింజల్లో కూడా బోలెడు పోషక విలువలు ఉన్నాయి.. డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి పనస పండు అద్భుతంగా పనిచేస్తుంది.. పనసపండు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..!!
పనస పండు లో యాసిడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి . అందువలన మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండు తీసుకోవచ్చు. ముఖ్యంగా అన్నానికి బదులు పనస పండ్లను తింటే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ పండులో సహజసిద్ధమైన చక్కెర్లు ఉన్నాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇవి తక్కువ తిన్నా కూడా ఎక్కువ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి అని కనిపించే మధుమేహం రోగులకు ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వారి రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
పనసపండు శరీరంలోని గ్లూకోజ్, ఇన్సులిన్, గ్లిసేమిక్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనివలన రక్తంలోని చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. మధుమేహం రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహం సమస్య తో బాధపడేవారు వీటిని తిన్నా ఎలాంటి సమస్యలు ఉండవు.
పనస పండులో ఫైటో న్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్ క్యాన్సర్ కారక కణాల కు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీనిలో ఖనిజాలు అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రుగ్మతల బారి నుండి కాపాడుతుంది. దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటు నుండి కాపాడుతుంది. శ్వాసకోశ వ్యాధులకు చెక్ పెడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి పనస పండు గొప్ప వరంగా చెప్పవచ్చు. దీనిలో ఉండే పోషకాలు, విటమిన్స్ , మినిరల్స్ రక్తహీనత అధిగమించేలా చేస్తుంది. ఈ పండులో ఉన్న కాల్షియం శరీరంలోని ఎముకల ను దృఢంగా ఉంచుతుంది. ఎముకలు పెలుసు బారకుండా చూస్తుంది కండరాలను బలోపేతం చేస్తుంది. కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మృతకణాలను తొలగించి చర్మం కాంతివంతం చేస్తుంది. పనసతొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వీర్యవృద్ధిని కలిగించి అంగస్తంభన సమస్యల్ని తగ్గిస్తుంది. శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.
పనస పండే కాకుండా పనస గింజలు వలన కూడా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. పనస పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకొని, ఆ పొడిని తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
This post was last modified on August 27, 2021 10:28 am
Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More
YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More
Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More
Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More
PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… Read More
Thalaimai Seyalagam OTT: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావిడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల పేరిట కూడా అనేక… Read More
The Family Man Season 3: ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి… Read More
Baak OTT Release: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమర్నా మరియు బొద్దుగుమ్మ రాశి కన్నా మరోసారి కలిసి నటించిన సినిమా… Read More
Manjummel Boys OTT Response: మంజుమ్మల్ బాయ్స్ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మలయాళం… Read More
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక… Read More
AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ… Read More
AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More
Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More
Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More
Aa Okkati Adakku: ఈ మధ్య సీరియస్ కాన్సెప్ట్ కథలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. తాజాగా ఆ ఒక్కటి… Read More