Atchannaidu : టీడీపీ TDP రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును ఆయన స్వగ్రామం srikakulam శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఈ రోజు ఉదయం పోలీసు అరెస్టు చేశారు. గ్రామ పంచాయతీ నామినేషన్ల సందర్భంలో వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకుని దౌర్జన్యం చేశారన్న అబియోగంపై అచ్చెన్నతో సహా మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం ఉదయం అచ్చెన్నాయుడును పోలీసులు భారీ బందోబస్తు నడుమ అరెస్టు చేసి కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే రోజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిమ్మాడ పర్యటన పెట్టుకోవడం విశేషం. ఈ గ్రామంలో అచ్చెన్న కుటుంబీకులకు వ్యతిరేకంగా వైసీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అప్పన్నను పరామర్శించడానికి విజయసాయిరెడ్డి వస్తున్నట్లు ప్రచారం జరిగింది.
పోలీసులు అచ్చెన్న అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడుపై నమోదు చేసి తప్పుడు కేసును ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు జగన్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. నిమ్మాడలో గత నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి ఉద్రిక్తతలు లేవని చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్న అరెస్టును ఖండించారు. నేడు రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడం, మీడియా ముందు మాట్లాడారు. ఈ ఘటన జరిగిన 12గంటలలోపే విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపర్చారు. కారు అద్దాలను ద్వంసం చేశారు. ఈ ఘటనపైనా తీవ్రంగా స్పందించిన పార్టీ అధినేత చంద్రబాబు హుటాహుటిన విజయవాడ గురునానక్ కాలనీలోని పట్టాభి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభిపై దాడికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభికి వ్యక్తిగతంగా ఎవరూ విరోధులు లేరని ప్రజల కోసమే పట్టాభి పోరాడుతున్నారని అన్నారు. పట్టాభిపై మొదటి సారి దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు చంద్రబాబు. ప్రశ్నిస్తే చంపేస్తారా అని మండిపడ్డారు.
This post was last modified on February 2, 2021 6:28 pm
Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చే పేరు రామ్ పోతినేని. సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం… Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది. పోస్టల్ బ్యాలట్ తో కలిపి 81.76 శాతం నమోదు… Read More
Mehreen Pirzada: మెహ్రీన్ పిర్జాదా.. ఈ పంజాబీ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి రెండు… Read More
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్… Read More
BrahmaMudi:కళ్యాణ్ అనామిక మీద కోపంతో, అనామిక నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను తనని భార్యగా గౌరవించాల్సిన అవసరం లేదని ఇంట్లో… Read More
Nuvvu Nenu Prema: విక్కీ కుటుంబ సభ్యులందరూ, ఒక చిన్న ఇంట్లోకి మారతారు. కృష్ణ మోసం చేసి వాళ్ళ ఇల్లు… Read More
ఏపీ సీఎంగా జగన్ సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఇది కాదనలేని సత్యం. ఆయన బాటలో నడిచిన చంద్రబాబును చూస్తే..… Read More
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల ప్రక్రియ మంగళవారం తెల్లవారు జామున 2… Read More
ప్రస్తుతం ఏపీలో ముగిసిన అతి పెద్ద ఎన్నికల పోలింగ్ సమరంలో కూటమి పార్టీల ప్రధాన లక్ష్యం వైసీ పీని గద్దె… Read More
ఈ సారి పోలింగ్లోనూ గ్రామీణ ఓటర్లే సత్తా చాటారు. ఏపీలో జరిగిన గత 2019 ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాం తాల్లో… Read More
మాజీ మంత్రి పోనుబోయిన అనిల్ కుమార్ చుట్టూ విమర్శలు ముసురుకున్నాయి. ఆయన రాజకీయాల్లో పైర్ బ్రాండ్ అనే సంగతి అందరికీ… Read More
Karthika Deepam 2 May 15th 2024 Episode: కార్తీక్ దీప పని చేస్తున్న హోటల్ కి వచ్చి టిఫిన్… Read More
Breaking: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం వేకువజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవ… Read More
Krishna Mukunda Murari:భవాని, రేవతి,కృష్ణ ని పిలిచి ఆదర్శ మీరా ల పెళ్లి గురించి చెబుతుంది. వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు… Read More