హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15… Read More
హైదరాబాద్: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాప్తిస్తోంది. కరోనా వైరస్ ఆనవాళ్లు ఇప్పుడు ఇండియాలోనూ కనిపించడం కలకలం రేపుతోంది. రాజస్థాన్, తెలంగాణలో ఈ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణకు తదుపరి సీఎంగా కేటీఆర్ కాబోతున్నారా? తన కుమారుడిని సీఎంగా చూడాలని కేసీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నారా? గత కొద్ది రోజులు వినిపిస్తున్న… Read More
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్లో కాంగ్రెస్కు… Read More
జగిత్యాల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీల పరిధిలోని అనేక వార్డుల్లో ఇప్పటికే విజయం సాధించగా.. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ… Read More
హైదరాబాద్: ప్రముఖ హస్యనటుడు సునీల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలను… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: చెదురు మదురు సంఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో సుమారు… Read More
హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భైంసా ఘటనకు నిరసనగా మంగళవారం ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా… Read More
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు అధిక… Read More
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీటే ఇద్దరి మధ్య… Read More
హైదరాబాద్: కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా హైదరాదాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం వామపక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి పబ్లిక్… Read More