Tag : ram madhav

జేపీ.. ఏపీ.. పదవుల్లో బీపీ..!! జీవీఎల్ కి మొండిచేయి ఇందుకేనా..??

జేపీ.. ఏపీ.. పదవుల్లో బీపీ..!! జీవీఎల్ కి మొండిచేయి ఇందుకేనా..??

  రానున్న 2024 ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదవుల పంపిణీలో తనదైన ఈక్వేషన్‌లు,… Read More

September 30, 2020

బీజేపీ డ్రామానా..? పవన్ పోరాటమా..??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ అంశంలో ఏ పార్టీ వైఖరి ఏంటని చూస్తే.. వైసీపీ, టీడీపీ తమ మాట మీదే ఉన్నాయి. కానీ.. బీజేపీ వైఖరేంటో ఆ… Read More

August 30, 2020

ఫాఫం బాబోరు..! అట్టా సర్దుకు ఫోతున్నారన్నమాట !!

ఏపీ రాజధాని కి సంబంధించి ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. మొన్నటి వరకు ఏపీ రాష్ట్ర మాజీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ… Read More

August 13, 2020

బ్రేకింగ్ : సోముకి పెద్ద షాక్ ! అసలైన బీజేపీని చూపించిన రాంమాధవ్

ఏపీలో బీజేపీ నేతలు ఎవరికి వారు అమరావతిపై తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అయితే అది ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజుకు నచ్చితే పార్టీలో… Read More

August 12, 2020

ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానులని ఆపే దమ్ము ఆ రాష్ట్రానికే ఉందా ?

ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాకుండా అటు దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు. అధికార పార్టీ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యంపై వివిద… Read More

August 12, 2020

కృష్ణాష్టమి రోజు రామ భజన…!!

వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడానికి ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓ… Read More

August 11, 2020

కృష్ణాష్టమి రోజు రాజధానిపై రాముడు ఫుల్ క్లారిటీ

ఆయన చెప్పిందొకటి... వీళ్లు అర్థం చేసుకుంటుందో మరోటి... రాజధాని విషయంలో ఫైనల్ రాష్ట్రమే... అమరావతి రాజధాని విషయంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల్లో… Read More

August 11, 2020

ఏపీలో అధికారం సులభం కాదు..!! రాం మాధవ్ వ్యాఖ్యల వెనుక..!!

సోము వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ప్రతిపక్షం ఖాళీ ఏపీకీ మూడు రాజధానులు అవసరమా..   ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2024లో… Read More

August 11, 2020

’16కోట్ల సభ్యత్వం లక్ష్యం’

గుంటూరు: మోదీ నూతన విధానాల పట్ల ప్రజలు ఆశాభావంతో ఉన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. గుంటూరులో బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం… Read More

July 14, 2019

‘తానా’ సభలపై బిజెపి నేత ‘కన్నా’ ఏమన్నాడంటే..!

అమరావతి: ‘తాజా’ సభల్లో బిజెపి నేత రాంమాధవ్‌కు జరిగిన అవమానంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా నేడు ఆయన… Read More

July 8, 2019

రాంమాధవ్‌కు ప్రవాసాంధ్రుల షాక్

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు తానా మహసభల్లో చేదు అనుభవం ఎదురయ్యింది. వాషింగ్టన్ డీసిలో ఏర్పాటు చేసిన తానా సభలకు తెలుగు… Read More

July 8, 2019

‘ఆ పార్టీతో శతృత్వం లేదు’

బిఙెపితో తనకు వ్యక్తిగత శతృత్వం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ  బిజెపి… Read More

July 7, 2019

బిజెపికి మరొకరు

న్యూఢిల్లీ: టిడిపి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తన మద్దతుదారులతో కలిసి నేడు బిజెపిలో చేరారు. ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్‌మాధవ్ సమక్షంలో ఆయన… Read More

June 24, 2019

నోబెల్ ఇస్తే తీసుకోండి: రామ్ మాధవ్

ఢిల్లీ, మార్చి 2 : పాకిస్తాన్‌ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవటం లేదని బిజెపి సీనియర్ నేత రామ్‌ మాధవ్‌ అన్నారు. శనివారం ఢిల్లీలో ఇండియా టుడే… Read More

March 2, 2019