Oxygen: చాలా కాలంగా కాలుష్యం వలన భూమిపై వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇదే కొనసాగితే త్వరలోనే మానవ ఉనికి ఈ భూమి మీద ఉండదని అటువంటి పరిస్థితి రాకుండానే జాగ్రత్త పడాలి కానీ ఒక్కసారి అది ప్రారంభం అయితే ప్రాణులు అంతం అయిపోతాయని పరిశోధకులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యం మరియు టెక్నాలజీ పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని ఎన్నో పరిశోధనలలో తేలింది.
క్రమక్రమంగా ఈ వాతావరణం లోని మార్పుల వలన భూమి మీద లభించే ఆక్సిజన్ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజా పరిశోధన లో రానున్న రోజుల్లో ఈ భూమిపై ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా నశించిపోయే అవకాశం ఉందని తేల్చింది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు భూమి పై ఇంకొక వంద కోట్ల సంవత్సరాల పాటు మాత్రమే ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుందని స్పష్టం చేశారు. ఇక ఆ తరువాత భూమి మీద ఆక్సిజన్ ఉండదని, భూమి మీద ప్రాణులు ఉండవని తెలిపారు.
అయితే ఈ అధ్యాయనం తాజాగా నేచర్ జియోసైన్స్ జర్నల్లో ప్రచురింపబడినది. ఇటీవల పరిశోధకులు భూమి మీద ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆక్సిజన్ ఉంటుందనే విషయంపై పరిశోధించగా ఈ విషయం బయటపడింది. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడప్పుడే భూమి మీద ఆక్సిజన్ స్థాయులలో మార్పు రాదు కానీ ఒకసారి మార్పు రావడం మొదలు అయితే మాత్రం దాని పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక ఆ తరువాత భూమి మీద మళ్ళి 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణం నెలకొంటుంది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
This post was last modified on March 5, 2021 10:23 pm
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More