Mp Raghuramakrishna Raju: ఎంపీ రఘురామకృష్ణ రాజు Mp Raghuramakrishna Raju లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనపై అనర్హత వేటు వేయొద్దని కోరారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఇటివల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎం జగన్ పర్యటన అనంతరం ఎంపీ మార్గాని భరత్ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని లిఖితపూర్వకంగా కోరారు. దీనిపై రఘురామ స్పందిస్తూ ఇప్పటికి 4-5 సార్లు లేఖ ఇచ్చారు. నాపై వేటు వేయడం అంత ఈజీ కాదనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ.. స్పీకర్ ను కలిసి లేఖను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. అంటే.. ఆయనలో ఏమూలో జంకు ఉండబట్టే స్పీకర్ ను కలిశారని చెప్పాలి.
ఢిల్లీలోనే మకాం వేసుకున్న రఘరామకు అక్కడే ఉండే పెద్దలను కలవడం ఎంపీగా చాలా తేలిక. ఈ ధైర్యంతోనే భరత్ ఇచ్చిన లేఖను తేలిగ్గానే తీసిపారేశారు. పైగా.. కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీలో రాష్ట్ర సమస్యలతోపాటు తన అంశంపై కూడా హోంమంత్రి అమిత్ షాతో చర్చించి ఉంటారని ఆయనకు ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఆ లేఖపై అలా స్పందించారు. తోటి ఎంపీలను, కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీ సీఎంపై, రాష్ట్ర ప్రభుత్వ తీరు, సీఐడీ తీరుపై కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. ఎంపీగా నియోజకవర్గానికి ఏం చేశారనే ఆలోచన కేంత్ర ప్రభుత్వ పెద్దలకు ఒకరు చెప్పాల్సిన పని లేదు. నియోజకవర్గంలో భద్రత లేదనే వై కేటగిరీ భద్రత తెచ్చుకున్నారు కానీ.. ఢిల్లీలో ఉంటున్నందుకు కాదు.
Read More: Telangana Congress: టీపీసీసీ చీఫ్ ఎంపిక..! అధిష్టానం ఆలోచిస్తోందా.. భయపడుతోందా..?
అంత భద్రత ఉన్నా నర్సాపురంలో అడుగుపెట్టింది లేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే స్పీకర్ ఆయనపై చర్య తీసుకుంటారో లేదో ఆయనకూ తెలుసు. నిజంగా.. తనపై అనర్హత వేటు వేయలేరంటే స్పీకర్ ను కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి.. కొంత అభద్రతలోనే ఉన్నారనే చెప్పాలి. ఏదేమైనా.. రఘురామ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. సీఎం జగన్ పై సీబీఐ కేసుల విచారణ ఆయనకు అవసరం లేనివి. అయినా పిటిషన్ వేశారంటే వ్యక్తిగతంగా వెళ్తున్నట్టే. మరి.. ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి చూడకుండా కేవలం తనను తాను కాపాడుకుంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే స్పీకర్ చూస్తూ ఉరుకుంటారా..? ఏమో చూద్దాం..!
EC: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్… Read More
YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు… Read More
TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More
Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More
Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More
Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More
Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More
Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More
Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More
Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More
YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More
Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More
Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More
Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More
Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More