KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు ఎవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుండగా,… Read More
TDP ; మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. మరో 48 గంటల్లో ఫలితాలు వచ్చేస్తాయి. వైసీపీ అధికారంలో ఉంది. బలం, బలగం గట్టిగా ఉన్నాయి. వాటిని ప్రయోగించగల నాయకత్వం… Read More
తెరాస కు 2016 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 99 స్థానాలు వస్తే, ఇప్పుడు కేవలం 56 స్థానాలు వచ్చాయి. 43 స్థానాలు తగ్గాయి. దీన్నే… Read More
బెంగళూరు: కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల అధికార బీజేపీకి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.11 చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల… Read More
(కైలాష్ విజయ్ వర్గియా, అజయ్ సింగ్, రాం మాధవ్) బీజేపీ విజయం కోసం శ్రమించిన నేతలు మంత్రివర్గంలో మాత్రం లభించిన స్థానం న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ… Read More
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాల్సింది రాహుల్ గాంధీయా.. లేక ఆయన తల్లి సోనియానా అన్న విషయం కాంగ్రెస్ ఎంపీలు శనివారం నిర్వహించే సమావేశంలో… Read More
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత నాయకులకు దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ.. సొంతంగా కారు నడుపుకొంటూ బయటకు వెళ్లారు. ఈ దృశ్యం… Read More
న్యూఢిల్లీ: ఇప్పటి నుంచి నెల రోజుల పాటు తాము టీవీ చర్చలలో పాల్గొనేది లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఇక… Read More
కేరళ నుంచి ఏకైక మహిళా ఎంపీ రెమ్యా హరిదాస్ తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన 52 మంది ఎంపీలలో రెమ్యా హరిదాస్ ఒకరు. ఆమె… Read More
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇద్దరు హీరోయిన్లు మిమీ చక్రవర్తి, నస్రత్ జహాన్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. వాళ్లిద్దరూ పార్లమెంటుకు మొదటిసారి వెళ్లిన ఆనందంలో ఓ ఫొటో… Read More
నేను రాజీనామా చేయడం ఖాయం కాంగ్రెస్ పెద్దలకు రాహుల్ స్పష్టీకరణ సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవ్వడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి… Read More
న్యూఢిల్లీ: లోక్ సభకు కొత్తగా ఎంపికైన ఎంపీలలో 43% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ విషయాన్ని వారే తమ అఫిడవిట్లలో పేర్కొన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్… Read More
విజిటర్లు లేక మూగబోయిన వార్డు అంతకుముందు భారీగా సందర్శకులు రాంచీ: ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. లాలు ప్రసాద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద అంతా నిశ్శబ్ద వాతావరణం… Read More
ఘోర పరాజయంపై సీడబ్ల్యుసీ పోస్టుమార్టం న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవడానికి కారణాలేంటో చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యుసీ నేడు సమావేశం కాబోతోంది.… Read More
2014 కంటే 6.5 శాతం అధికం బీజేపీకి 32.. కాంగ్రెస్ పార్టీకి 19.6% న్యూఢిల్లీ: ‘‘దేశంలో ఇప్పుడు రెండే కులాలున్నాయి. ఒకరు పేదవాళ్లు, మరొకరు పేదరికాన్ని నిర్మూలించాలనుకునే… Read More
బీజేపీ నుంచి ప్రాతినిధ్యం శూన్యం ఎల్జేపీ నుంచి ఒక ముస్లిం ఎంపీ న్యూఢిల్లీ: దేశలంలోని వోటర్ల జనాభాలో 14 శాతానికి పైగా ఉన్నా.. లోక్ సభలో ఈసారి ముస్లింల… Read More
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి ఘనవిజయం సాధించిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా… Read More
అమరావతి: అందరూ ఎదురుచూస్తున్న లగడపాటి సర్వే ఫలితం స్థూలంగా బయటకువచ్చింది. ఆ సంగతి ఆయనే శనివారం అమరావతిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధిస్తుందని చెప్పారు.… Read More