పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో ఇవేళ ఉదయం 7.26 గంటల సమయంలో… Read More
పల్నాడు జిల్లా మాచర్ల లో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన… Read More
Pawan Kalyan: ఏపిలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న… Read More
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాచర్లలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి… Read More
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామమైన అలవలలో బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్ కు బయలుదేరిన… Read More
Andhra Pradesh: మహిళ హోంమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల వ్యవధిలో రెండు ఘోరమైన నేరాలు జరిగాయి. అవి కూడా ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో కాకుండా… Read More
ఏపీ రాజకీయాలలో గుంటూరు జిల్లా మొదటి నుండి టీడీపీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమరావతి రాజధాని ని ఏర్పాటు చేయటంతో గుంటూరు జిల్లా లో… Read More
తెలుగుదేశం పార్టీలో బాగా వాగ్ధాటి ఉన్న నాయకుడు, అధికార పార్టీపై తరచు విరుచుకుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యరపతినేని శ్రీనివాసరావు. పల్నాడు ప్రాంతానికి చెందిన యరపతినేని శ్రీనివాసరావు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, నేడు వైసిపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పలు పరిణామాలు చూస్తుంటే “వో వాట్ ఏ… Read More
గుంటూరు: జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సభ్యులను టిడిపి బృందం కలిసి జిల్లాలో జరిగిన పరిస్థితులను వివరించింది. ఎంపి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సుధీర్ఘ లేఖ రాశారు. అందులో ‘’ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి… Read More
అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో… Read More
అమరావతి: టిడిపి నిన్న చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసిపి వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసీల్దార్లకు ధైర్యం… Read More
అమరావతి: టిడిపి నిర్వహించతలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసు యంత్రాంగం గుంటూరు టిడిపి పునరావాస కేంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను గ్రామానికి తరలించేందుకు చర్యలు… Read More
అమరావతి: యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఆత్మకూరు డ్రామా ఆడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. టిడిపి చలో ఆత్మకూరు పిలుపుపై విజయసాయి రెడ్డి… Read More
అమరావతి: బాధితులను స్వగ్రామానికి తీసుకువెళ్లే వరకూ చలో ఆత్మకూరు ఉద్యమం ఆగదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉండవల్లిలోని తన… Read More
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను గృహనిర్బంధం చేసి ఆ పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.… Read More
అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 'ఛలో ఆత్మకూరు' పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ… Read More
అమరావతి: పల్నాటిసీమ కేంద్రంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్య రాజకీయ వేడి కొనసాగుతొంది. చంద్రబాబు ప్రకటించిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పోటీగా వైసిపి కూడా అలాంటి… Read More
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఈ నెల 11న నిర్వహించతలపెట్టిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పోలీసు అనుమతి లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పల్నాడులో ఏం జరుగుతోంది? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించినంత సీరియస్గా ఉందా అక్కడ పరిస్థితి? లేక అధికారపక్షమైన వైసిపి మాటల్లో నిజం ఉందా?… Read More
అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు అక్రమ మైనింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిబిఐకి అప్పగించిన మొదటి కేసు… Read More