Tag : jagan mohan reddy

జగన్‌ కేసు జనవరి 24కు వాయిదా!

జగన్‌ కేసు జనవరి 24కు వాయిదా!

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ1గా ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ శుక్రవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో  జరిగింది. ఈ కేసులో గత శుక్రవారం(జనవరి 10) విచారణకు హాజరైన జగన్..… Read More

January 17, 2020

జగన్ కేసు విచారణ 17కు వాయిదా

  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్‌లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న… Read More

January 10, 2020

సిబిఐ కోర్టు మెట్లెక్కిన సిఎం జగన్

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఏపీ సిఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం  హాజరయ్యారు. ఈ కేసులో… Read More

January 10, 2020

సీబీఐ కోర్టుకు జగన్.. భద్రత కట్టుదిట్టం!

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరుకానుండడంతో శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు… Read More

January 9, 2020

సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు జగన్

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో… Read More

January 9, 2020

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ… Read More

January 7, 2020

సచివాలయానికి సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం సచివాలయంకు రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు… Read More

January 7, 2020

‘కోర్టు విచారణకు హజరుకావాల్సిందే!’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్,విజయసాయిరెడ్డి కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ… Read More

January 3, 2020

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా… Read More

December 29, 2019

గ్రాండ్ వెల్కమ్‌కు విశాఖ రెడీ!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖనగరంలో నేడు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు భారీగా స్వాగతం… Read More

December 28, 2019

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి… Read More

December 23, 2019

వైసిపి నేతల గుండెల్లో విశాఖ భూములు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ?… Read More

December 18, 2019

‘అబ్బో మూడు రాజధానులా!?’

అమరావతి: 'తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట' ఆలా ఉంది మూడు రాజధానుల ప్రకటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్… Read More

December 17, 2019

ఇంగ్లీషు బిల్లు సిద్ధం!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన… Read More

December 15, 2019

అసెంబ్లీలో ఉల్లిపై లొల్లి!

అమరావతి: ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి నేతలు అసెంబ్లీలో పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తమ్మినేని… Read More

December 9, 2019

వివేకా కేసులో నెక్ట్స్ టార్గెట్ ఆది ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని… Read More

December 5, 2019

జగన్, చిరుల భేటీకి ముహూర్తం ఖరారు!

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని… Read More

October 11, 2019

ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారు?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల… Read More

October 3, 2019

వరద బాధితులను ఆదుకోండి

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను… Read More

September 1, 2019

అమరావతిపై మళ్లీ సస్పెన్స్!

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్‌… Read More

August 29, 2019

అమరావతి రైతులకు స్వీట్ న్యూస్

అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని… Read More

August 29, 2019

పిచ్చా?.. రాష్ట్రానికి పట్టిన శనా?

అమరావతిః పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.  ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి… Read More

August 22, 2019

వైసిపి ఎల్‌పి నేతగా జగన్ ఎన్నిక

  అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహనరెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావైశంలో పార్టీ శాసనసభ్యులు జగన్మహనరెడ్డిని ఎకవాక్య… Read More

May 25, 2019