అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో… Read More
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో… Read More
‘ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని పోలేరమ్మతల్లిని కోరుతూ అనంతవరం రైతులు, మహిళలు పొంగళ్లు నైవేద్యం పెట్టి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి… Read More
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్పి ఖండించారు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం… Read More
విజయవాడ: టిడిపి ఎంపి కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో ఆయన నివాసంలో నిర్బందించారు. అదే విధంగా విజయవాడలోనే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ననూ పోలీసులు… Read More
తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి… Read More
సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో… Read More
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. శకుని… Read More
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నేడు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. రాజధాని అమరావతిపై ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.… Read More
అమరావతి: ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రైతు… Read More
అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలలో వ్యవసాయానికి విత్తనాలు అందక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అనంతపురం, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాలలో విత్తనాలు సరఫరా చేయాలంటూ రైతులు ధర్నాకూ… Read More
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా రైతు కనిపిస్తున్నాడు. నాయకులే కాదు, పౌరసత్వం ఉన్న వారెవరైనా పోటీ చేయొచ్చు కదా! ఈ… Read More
అమరావతి: ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్నదాతా సుఖీభవ నిధులు విడుదల అవుతాయా లేదా అన్న సందేహంతో ఉన్న రైతులకు శుభవార్త. అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని ప్రభుత్వం… Read More
ముందుగా కొన్ని విషయాల గురించి స్పష్టత అవసరం. ప్రభుత్వం ఏమైనా పేరు పెట్టుకోని కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కాదు. వ్యయం,… Read More
మూడు రాష్ట్రాల ఎన్నికలలో పరాజాయంపై ప్రధాని మోదీ మొదటిసారి నోరు విప్పారు. అది అంత పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. 2018 చాలా సత్ఫలితాలను ఇచ్చిన… Read More
యోగాగురు బాబా రామ్ దేవ్ యాజమాన్యంలో నడుస్తున్న ఒక కంపెనీ తమ ఉత్పత్తుల ద్వారా ఆర్జిస్తున్న లాభాలలో స్థానిక రైతులకు వాటా పంచాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది. … Read More