Tag : ayodhya case

అయోధ్యపై నవంబర్ 9న ఇచ్చిన తీర్పే ఫైనల్!

అయోధ్యపై నవంబర్ 9న ఇచ్చిన తీర్పే ఫైనల్!

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు… Read More

December 12, 2019

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం… Read More

December 2, 2019

‘ముస్లిం లా బోర్డుకు రివ్యూ కోరే అర్హత లేదు’

  న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కుదరదని అఖిల భారత హిందూ మహాసభ న్యాయవాది… Read More

November 18, 2019

అయోధ్య తీర్పుపై రివ్యూ ఉంటుందా ఉండదా!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఏంపిఎల్‌బి) నేడు… Read More

November 17, 2019

మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు... బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న… Read More

November 12, 2019

అయోధ్యలో ఏ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మిస్తుంది?

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే,… Read More

November 12, 2019

‘భారత చరిత్రలో నిలిచిపోయే రోజు’

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన… Read More

November 9, 2019

‘ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే’

హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి… Read More

November 9, 2019

అయోధ్య తీర్పు అంగీకారమే: సున్నీ వక్ఫ్ బోర్డు!

న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది.… Read More

November 9, 2019

‘మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఇబ్బంది లేదు’!

న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో… Read More

November 9, 2019

తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి!

న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు  తమకు ఆశాభంగం కలిగించిందని… Read More

November 9, 2019

‘ప్రజలు సంయమనం పాటించాలి’

అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.… Read More

November 9, 2019

‘బాబరీ మసీదు విధ్వంసం నేరమే’!

న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని… Read More

November 9, 2019

అయోధ్య వివాదస్థలంలో రామాలయం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం… Read More

November 9, 2019

బాల రాముడు కక్షిదారుడు..అయోధ్య తీర్పు!

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు   దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం… Read More

November 9, 2019

చారిత్రాత్మక అయోధ్య తీర్పు కొద్ది గంటల్లో!

న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు  వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక… Read More

November 8, 2019

బిక్కుబిక్కుమంటున్న అయోధ్య!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) శతాబ్దానికి పైగా నానుతున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు వచ్చేవారం తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం బిక్కుబిక్కుమంటూ… Read More

November 8, 2019

అయోధ్య కేసు:సుప్రీంలో హైడ్రామా

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం చివరి రోజు విచారణ సందర్భంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం నుండే కోర్టు హాలులో నాటకీయ పరిణామాలు జరిగాయి. తన… Read More

October 16, 2019

తుది దశకు అయోధ్య కేసు!

                                       … Read More

October 14, 2019

అయోధ్య కేసు: ముస్లిం పక్షం లాయర్ గుమస్తాపై దాడి!

న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసులో ముస్లిం కక్షిదారుల పక్షాన వాదిస్తున్నందుకు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు బెదిరింపులు వచ్చాయి. దానిపై ఆయన సుప్రీంకోర్టులో ఒక కోర్టు ధిక్కరణ… Read More

September 12, 2019

అయోధ్యపై మధ్యవర్తిత్వం విఫలం, 6 నుంచి రోజువారీ విచారణ!

న్యూఢిల్లీ: అయోధ్య  వివాదం కేసుపై ఆగస్టు ఆరవ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏకాభిప్రాయసాధన ద్వారా  వివాదం పరిష్కారానికి తాము నియమించిన త్రిసభ్య… Read More

August 2, 2019

‘అయోధ్యపై 25నుండి రోజువారీ విచారణ’

న్యూఢిల్లీ: అయోధ్య కేసుపై ఈ నెల 25వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపడతామనీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో కూడిన రాజ్యంగ… Read More

July 11, 2019

‘అయోధ్య’ కమిటీకి గడువు పెంపు!

ఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు భూవివాదం కేసులో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తుల కమిటీకి సుప్రీం ధర్మాసనం ఆగస్టు 15వరకూ సమయం ఇచ్చింది. సుప్రీం… Read More

May 10, 2019

అయోధ్య వివాదంకు మధ్యవర్థుల ప్యానెల్

ఢిల్లీ: అయోధ్య భూ వివాదంపై మధ్యవర్తిత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వ ప్యానెల్‌ను సుప్రీం కోర్టు… Read More

March 8, 2019

చరిత్రను మార్చలేం: సుప్రీం కోర్టు

ఢిల్లి, మార్చి 6: అయోధ్య రామ జన్మభూమి, బాబ్రి మసీదు భూ వివాదంపై మధ్యవర్తిని నియమించే నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై ప్రధాన… Read More

March 6, 2019

కేంద్రంకు అనుకూలంగా తీర్పు వస్తే సహించం

ఢిల్లీ,జనవరి 29: అయోధ్య భూమి వివాదం కేసులో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే సహించేది లేదని సున్నీ వక్ఫ్‌బోర్డు ప్రతినిధి హాజి మెహబూబ్ అహ్మద్… Read More

January 29, 2019

అయోధ్య కేసు విచారణకు నూతన ధర్మాసనం రెడీ

ఢిల్లీ జనవరి 25: రాజకీయంగా ఎంతో సున్నితమైన వివాదాస్పదమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.… Read More

January 26, 2019