AP Minister Botsa Satyanarayana: ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంలో పలు సమస్యలను ఆయన దృష్టికి… Read More
Higher Education: విద్యావ్యవస్థలో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాభోధనపైనే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపి డిగ్రీ కళాశాలలో తెలుగు మీడియం… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు విషయంలో ఆర్ నారాయణ మూర్తి మొదటి నుండి ప్రశంసిస్తూనే ఉన్నారు. కరోనా… Read More
వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు తన ఫందాలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలోని తన… Read More
మరుగున పడిపోయిన అంశంగా భావిస్తూ వచ్చిన ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ప్రస్తావించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది! ప్రత్యేక… Read More
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు అడ్డు తగిలితే అదే రీతిలో న్యాయస్థానంలో పోరాడటానికి ఏమాత్రం వెనుకాడరు అని… Read More
కేంద్రంతోనూ జగన్ పోరాడక తప్పదా..సిద్దమేనా ? సీఎం జగన్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి...?? ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పేదలకు… Read More
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు 2020–21 విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జగన్ సర్కారుకు కోర్టు వ్యాజ్యాలు కలిసి వచ్చినట్లు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు విషయంలోనూ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జగన్మోహన్… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం ఏడి ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి… Read More
అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వైసిపి సర్కార్ ప్రవేశపెడుతున్న నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్క ఆందోళన… Read More
(న్యూస్ అర్బిట్ డెస్క్) తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపించారు. కారెం శివాజీని గత టిడిపి… Read More
అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి,… Read More
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ… Read More
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం… Read More
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్… Read More
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు… Read More
అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. తొలి దశలో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు మాత్రమే… Read More
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల… Read More