అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్లు… Read More
అమరావతి: పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలలో అవినీతిపై చంద్రబాబును వదిలే ప్రశ్న లేదనీ, తిన్నది అంతా కక్కిస్తామనీ వైసిపి రాజసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా… Read More
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడేళ్లు పడుతుందని పిపిఏ సిఇఓ రాజేంద్రకుమార్ జైన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పిపిఏ) సమావేశం నేడు విజయవాడలో… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వట్టర్ వేదిగా టిడిపి, వైసిపి నేతల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసిపి… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఇప్పటి వరకూ జరిగిన పనులు,… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలి సారిగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు. ఈ… Read More
అమరావతి: గత టిడిపి ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయనీ వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖలు… Read More
రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో… Read More
న్యూఢిల్లీ: జగన్ హయాంలో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేక మార్పులు ఉంటాయా? ఈ విషయంలో ప్రజలలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆదివారం వైఎస్ జగన్… Read More
హైదరాబాదు: పోలవరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను కలిసి వినతి పత్రాన్ని… Read More
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఎన్నికల సంఘం అభివృద్ధిని అడ్డుకుంటోందని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆరోపించారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసి… Read More
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయనీ, వాటికి సమాధానాలు చెప్పాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విజయవాడ… Read More
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాప్టర్ నుండి ఎగువ కాపర్ డ్యామ్, స్పిల్వే పనులను పరిశీలించారు. అనంతరం డ్యామ్ వద్ద… Read More
అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన… Read More
విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే… Read More
విజయవాడ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేసి ఇబ్బందులు పెడతుంటే వైసిపి అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు… Read More
అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు.… Read More
విజయవాడ, ఏప్రిల్ 7: ప్రశ్నించే వాడికి కులం అంటగడుతున్నారని సినీనటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కొందరు కులాజీ అని ముద్ర వేశారని శివాజీ అన్నారు.… Read More
రాజమహేంద్రవరం, ఎప్రిల్ 1: పోలవరం ప్రాజెక్టు నిధులను ఇక్కడి టిడిపి ప్రభుత్వం ఎటిఎంగా వాడుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోది విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా… Read More
అనంతపురం, జనవరి 29: నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం… Read More
అమరావతి, జనవరి 7: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనులను శరవేగంగా నిర్వహించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు… Read More
అమరావతి, జనవరి 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అరుదైన రికార్డు సాధనకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో గిన్నిస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఆదివారం… Read More
పోలవరం పనులు గిన్నిస్ రికార్డులలో చోటు చేసుకోనున్నాయా. ఏపీ సర్కార్ అవుననే అంటోంది. బహుళార్ధసార్ధక ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ప్రతి సోమవారం… Read More