Tag : polavaram project

వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం..! కేంద్రానికి అల్టిమేటం..!?

వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం..! కేంద్రానికి అల్టిమేటం..!?

ఏపీ పాలిటిక్స్ లో హీటెక్కిస్తున్న అంశం పోలవరం ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వారు. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో పనులు నెమ్మదించాయి. దీంతోపాటే… Read More

November 4, 2020

పోలవరం ప్రాజెక్టు నిధులకై పీఎం మోడీకి ఏపి సీఎం జగన్ లేఖ

  (అమరావతి నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై ఏడు… Read More

October 31, 2020

టీడీపీ ప్రచారానికి ఊపొచ్చింది..! జగన్ మార్క్ సమాధానాలు ఇస్తారా..!?

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ – టీడీపీ మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ టీడీపీ.. వాటిని తిప్పికొడుతూ వైసీపీ బిజీగా ఉంటున్నాయి.… Read More

October 27, 2020

జగన్ కి.., రాష్ట్రానికీ.. పోల”వరమా”..? శాపమా..!?

పోలవరం మొత్తం వ్యయం అంచనా కేవలం రూ. 20398 కోట్లు మాత్రమేనని..! ఇంకా సుమారు అయిదు వేల కోట్లు ఇచ్చేస్తే మొత్తం ఇచ్చేసినట్టే అంటూ తాజాగా కేంద్రం… Read More

October 26, 2020

మోడీ గారూ మీదే భారం..!! ప్రధానికి జగన్ పేద్ద లేఖ..!

"మోడీ గారూ నమస్తే..! రాష్ట్ర విభజన తర్వాత కష్టాలు మీకు తెలుసు. మీరే సాక్షి. విభజన నేపథ్యంలో మాకిచ్చిన హామీల్లో "పోలవరం" కీలకంగా ఉంది. ఆ ప్రాజెక్టుని… Read More

August 26, 2020

ఏపీ ప్రజలు మోదీ చేస్తున్న మోసం గమనించట్లేదు..! ఇలా అయితే రేపు అడుక్కు తినాలేమో

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు నరేంద్ర మోడీ అనే అతను ఎవరు? మిగిలిన దేశ ప్రజలందరికీ లాగానే ప్రధానమంత్రా? లేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో ముందుగా… Read More

August 23, 2020

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిననల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అను నేను …… !!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రియాంక గాంధీ… Read More

August 22, 2020

65000కోట్ల సినిమా : జగన్ ని ఒక్కమాట అనకుండా .. బుగ్గన ని టోటల్ టార్గెట్ చేస్తున్నారు .. !

ఇటీవల ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి… Read More

July 17, 2020

చంద్రబాబు నెత్తిన పాలుపోసిన కేంద్ర ప్రభుత్వం !

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా క్యాబినెట్ ఏర్పాటు చేసి జరిగిన… Read More

June 27, 2020

పోలవరం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ‘సాహు’కు ఉద్వాసన

అమరావతి : పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహుకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి… Read More

May 15, 2020

సిబిఐ కేసుపై రాయపాటి ఏమ్మన్నారంటే..

అమరావతి: సిబిఐ, యూనియన్ బ్యాంక్‌లు తమపై తప్పుడు కేసులు పెట్టాయని టిడిపి నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. నిన్న రాయపాటి నివాసంతో పాటు వివిధ… Read More

January 1, 2020

‘పోడు భూముల హక్కపత్రాలు ఇవ్వాలి’

అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం… Read More

December 3, 2019

పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించిన మేఘా

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకొన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఇఎల్) గురువారం పనులను పునః ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతర్బాగమైన కాంక్రీట్ పనులు ప్రారంభించింది.… Read More

November 21, 2019

పోలవరం నిర్మాణంపై మళ్లీ స్టే!

(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.… Read More

November 8, 2019

పోలవరం పనులకు ‘మేఘా’ భూమిపూజ

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్‌లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద… Read More

November 1, 2019

ఆయన ఆందోళన అందుకే..!

అమరావతి: టిడిపి నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి కోలుకోలేకుండా చేస్తున్నారని చంద్రబాబు శోకాలు పెడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం విజయసాయిరెడ్డి… Read More

October 27, 2019

జగన్‌కు అమిత్‌షా దర్శనం లేదా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి… Read More

October 22, 2019

పోలవరంలో అవినీతి ఎక్కడ?

ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ… Read More

October 11, 2019

పోలవరం ‘అవినీతి’పై ఉత్తర్వులకు హైకోర్టు నో!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టులో 'అవినీతి' జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ… Read More

October 9, 2019

జగన్ ట్రంప్ కన్నా ఎక్కువా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం… Read More

October 6, 2019

‘రివర్స్‌గేర్‌లో జగన్ పాలన!’

హైదరాబాద్: ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రివర్స్ గేర్‌లో రాష్ట్రాన్ని పాలిస్తున్నారనీ, ఇది అత్యంత ప్రమాదకరమనీ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. గురువారం ఆయన… Read More

October 3, 2019

అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్య మోదీ!

అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన… Read More

October 3, 2019

‘ఆ లెక్కలు చెప్పండి బాబూ!’

అమరావతి: పోలవరం రివర్స్ టెండర్‌ల వల్ల 7500 కోట్ల రూపాయల నష్టం వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు.… Read More

October 3, 2019

ప్రాజెక్టులు ఆపితే అభివృద్ధి ఎలాసాధ్యం?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టులు ఆపుకొంటూ పోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ప్రభుత్వం… Read More

September 27, 2019

పోలవరంపై కేంద్రం ఏం చేస్తుందో!?

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంచనాలు పెంచి వారికి అనుకూలమైన వారికి దోచి పెట్టారని ఆరోపిస్తూ వచ్చిన వైసిపి ప్రభుత్వం అందుకు… Read More

September 24, 2019

మేఘాకే పోలవరం పనులు: రివర్స్‌తో 629 కోట్ల ఆదా

అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రాల టెండర్‌ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకున్నది. ఈ పనులకు 4.987 కోట్ల రూపాయలను ఇనిషియల్… Read More

September 23, 2019

‘అసలు సినిమా ఇప్పుడే మొదలైంది!’

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నా ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి… Read More

September 23, 2019

‘అర్హత లేకుంటే ప్రాజెక్టుకే ప్రమాదం’

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి కంపెనీకి జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి… Read More

September 21, 2019

‘పోలవరం’ నిర్ణయాలు, మమ అన్న మంత్రివర్గం!

అమరావతి:పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కోర్టు స్టే అమలులో ఉంది. మరోపక్క కేంద్రం దీనిపై దృష్టి సారించింది. నివేదిక కోరింది. ఒక పక్క ఆ నివేదిక… Read More

September 4, 2019

పవన్‌పై బొత్స ధ్వజం

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన… Read More

September 1, 2019

‘సొంత ముద్ర కోసం తపన : అసలుకే మోసం’

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు.  వైసిపి వంద రోజుల… Read More

September 1, 2019

జగన్ నిర్ణయాలే బిజెపికి బలం!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా… Read More

August 31, 2019

సిఈకి పోలవరం విధులు తొలగింపు

అమరావతి : పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న వెంకటేశ్వరరావు పోలవరం… Read More

August 28, 2019

‘రివర్స్ టెండరింగ్ ద్వారానే పోలవరం పనులు’

న్యూఢిల్లీ: రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో… Read More

August 26, 2019

‘కేంద్రానికి చెప్పాల్సిందే’

న్యూఢిల్లీ :పోలవరం నిర్మాణం లో వాస్తవపరిస్థితి ఫై నివేదిక పంపాలని పోలవరం అధారిటీ ని కోరామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షాకవత్ తెలిపారు.… Read More

August 23, 2019

విజయసాయిని వివరణ అడిగిన పిఎంఒ

అమరావతి: అన్నీ ప్రధానమంత్రికి చెప్పే చేస్తున్నామన్న విజయసాయి రెడ్డి మాట వైసిపి ప్రభుత్వానికి చివరికి ఇబ్బదికరంగా పరిణమించింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్, విద్యుత్… Read More

August 23, 2019

పోలవరం రివర్స్ కు హైకోర్టు బ్రేక్

అమరావతి: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందం రద్దు విషయంలో వైసిపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆదిలోనే హంసపాదు ఎదురయింది. నవయుగ… Read More

August 22, 2019

‘ఏదైనా ప్రధానికి చెప్పే..!’

న్యూఢిల్లీ: ఏపి రాజధాని అమరావతిని మార్పు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీడియాకు… Read More

August 21, 2019

మళ్లీ గోదా’వర్రీ’

అమరావతి: గోదావరికి మళ్లీ వరదలు వచ్చే అవకాశముందని రియల్ టైమ్ గవర్నెస్ సౌసైటి హెచ్చరించింది. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు శబరి, ఇంద్రావతి, దిగువ… Read More

August 20, 2019

ఏమిటీ మొండి ధైర్యం!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అవరోధాలు ఎదురయ్యాయి. అనునయంగా చెప్పినా వినకుండా పోలవరం నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌కు… Read More

August 20, 2019

రివర్స్‌కు నోటిఫికేషన్

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 4900కోట్ల రూపాయలతో రివర్స్ టెండరింగ్… Read More

August 17, 2019

సిఎం జగన్‌కు సిపిఐ రామకృష్ణ లేఖ

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల రీటెండరింగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన… Read More

August 14, 2019

పునరావాసానికి ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారి

రాజమండ్రి: పోలవరం ప్రాజెెక్టు పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా అమలు చేసేందుకు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి… Read More

August 8, 2019

ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా… Read More

August 8, 2019

‘పెద్ద జోకే పేల్చారు’

  అమరావతి: చంద్రబాబు తనకు తాను గోమాతగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. పాలు ఇచ్చే ఆవును వదులుకొని తన్నే… Read More

August 8, 2019

‘నాకు కాదు షెకావత్‌కు చెప్పు’

అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసిపి నేత విజయసాయిరెడ్డి,… Read More

August 3, 2019

‘తుగ్లక్ గారూ విన్నారా?’

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడంతో పాటు నిర్మాణాలకు అవరోధం ఏర్పడుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర… Read More

August 3, 2019

‘పులివెందుల పంచాయతీతో పోలవరంకు గ్రహణం’

    అమరావతి: నిపుణుల కమిటీ నివేదిక బయటపెట్టకుండా అకారణంగా పోలవరం కాంట్రాక్ట్ పనులను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని టిడిపి మాజీ మంత్రి దేవినేని… Read More

August 2, 2019

నిలకడగా గోదావరిలో వరద ప్రవాహం

(న్యూస్ అర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గత మూడు రోజుల నుండి గోదావరికి వరద తాకిడి ఎక్కువైంది. గురువారం వరద ప్రవాహం నిలకడగా… Read More

August 1, 2019

‘వణుకు పుడుతుందా?’

అమరావతి: ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే టిడిపి నేతల్లో వణుకు మొదలవుతోందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విలేఖరుల సమావేశంలో జలవనరుల… Read More

August 1, 2019