Tag : godavari floods

మరో సారి ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి .. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

మరో సారి ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి .. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తొన్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తొంది. వరద ప్రవాహం గణనీయంగా ఉండటంతో భద్రాచలం, దవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు… Read More

September 14, 2022

మరో సారి ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి .. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహాం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద… Read More

August 17, 2022

గోదావరికి మళ్లీ బారీగా వరద – సముద్రంలో కలుస్తున్న 14లక్షల క్యూసెక్కులపైగా నీరు

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా గోదావరికి వరద మళ్లీ పొటెత్తుతోంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో దవళేశ్వరం ప్రాజక్టు వద్ద రెండో ప్రమాద… Read More

August 12, 2022

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద… Read More

August 9, 2022

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం వైఎస్ జగన్ పర్యటన .. ఇళ్లు కోల్పోయిన వారికి ఎంత ఇవ్వనున్నారంటే..?

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ నేడు అల్లూరి సీతారామరాజు… Read More

July 27, 2022

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ పర్యటన ఇలా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో బాధితులను పరామర్శించి వారికి… Read More

July 27, 2022

వరద బాధితుల సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

వరద బాధితులకు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల… Read More

July 19, 2022

గోదావరి వరదలో కొట్టుకుపోయిన 15 మంది పాడి రైతులు.. అధికారుల చొరవతో సురక్షితంగా బయటకు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోదావరి ఉదృతంగా ప్రవహిస్తొంది. నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా 15… Read More

July 12, 2022

పాపం..! నదుల వరదలు రాజకీయ వరదల్లో కొట్టుకుపోయాయి…!

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు వరద ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులకు ఏడాదికి ఒక సారో రెండు మూడేళ్లకో వరదలు… Read More

August 18, 2020

బ్రేకింగ్: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాలో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే… Read More

August 18, 2020

బ్రేకింగ్: వరదలపై వైఎస్ జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెల్సిందే. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎన్నో గ్రామాలకు… Read More

August 18, 2020

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. చరిత్రలో రెండుసార్లు మాత్రమే 70 అడుగుల పైకి..!

వామ్మో.. ఇవ్వేం వర్షాలు దేవుడా. వారం పది రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్లేట్టు లేదు.. సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేకుండా… Read More

August 17, 2020

బ్రేకింగ్: గోదావరి ఉగ్రరూపం… రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. దీంతో రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు… Read More

August 16, 2020

ఉధృతంగా గోదారి: పది లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం… Read More

September 8, 2019

మళ్లీ గోదా’వర్రీ’

అమరావతి: గోదావరికి మళ్లీ వరదలు వచ్చే అవకాశముందని రియల్ టైమ్ గవర్నెస్ సౌసైటి హెచ్చరించింది. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు శబరి, ఇంద్రావతి, దిగువ… Read More

August 20, 2019

ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా… Read More

August 8, 2019

‘కమిషన్‌లు, కమిటీలతోనే వారి పాలన’

అమరావతి: జగన్ రెండు నెలల పాలన అంతా కమిటీలు, కమిషన్‌లేనంటూ టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. వైసిపి నేతలు గాలిలో తిరుగుతూ భూమిపై సమస్యలు పట్టించుకోవడం… Read More

August 7, 2019

స్కోర్ చేసిన టిడిపి

అమరావతి: గోదావరి వరదల సహాయక చర్యల విషయంలో అధికారపక్షం మీద ప్రతిపక్షమైన టిడిపి పైచేయి సాధించింది. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేవీపట్నం ప్రాంతంలోని గ్రామాల ముంపు… Read More

August 7, 2019

కొనసాగుతున్న గోదావరి వరద

రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద… Read More

August 6, 2019

‘వరద బాధితులకు ఉదారంగా సాయం’

అమరావతి: వరద బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను  ఆదేశించారు. విదేశీ పర్యటనను ముగించుకొని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న సిఎం జగన్… Read More

August 5, 2019

‘వరద బాధితులకు చేయూతనిద్దాం’

అమరావతి: వరద సహాయక చర్యలో జనసైనికులు పాల్గొనాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన… Read More

August 4, 2019

గోదారి వరదలపై సిఎం ఆరా

అమరావతి:గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఇజ్రాయెల్ పర్యాటకలో ఉన్న సిఎం ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిఎంఒ… Read More

August 3, 2019

‘ఆ బాధితుల ఆవేదన వినండి’

అమరావతి: వరద ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కూనవరంకు చెందిన ఒక బాధితుడు వరద కారణంగా… Read More

August 3, 2019