గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లీన్ చిట్
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్లో చెలరేగిన అల్లర్లపై నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికను గుజరాత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో...