ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం .. భారత చైతన్య యువజన పార్టీగా ప్రకటించిన రామచంద్ర యాదవ్
ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు అయ్యింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. భారత చైతన్య యువజన పార్టీ...