TTD: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో… Read More
2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ… Read More
AP High Court: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఆహ్వానితుల్లో నేర చరిత్ర గలవారికి చోటు కల్పించారంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి… Read More
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జివోను ఏపి హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.… Read More
BJP Vs YCP: “అలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం” అన్న సామెత అందరికీ తెలుసు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ అంటే చాలా స్ట్రాంగ్… Read More
AP High court: ఏపి సర్కార్ నిర్ణయాలను హైకోర్టు తరచు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ జంబో పాలకమండలి నియామకంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక… Read More
TTD Board: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సున్నితమైన అంశాలు కూడా వివాదాలుగా మార్చేస్తోంది. సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయాలు కావచ్చు, ఆ పార్టీ నేతల వైఖరి కావచ్చు,… Read More
TTD Board: ఓ కేంద్ర మంత్రి నుండి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఊహించని లేఖ అందింది. కేంద్ర మంత్రి ఆ విధంగా లేఖ రాయడం రాష్ట్ర… Read More
TTD Board: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా టీటీడీ ఈఓ డాక్టర్… Read More
టీటీడీ నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రత్యేక ప్రతినిధి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ను నియమించారు. 32 మంది… Read More
(చిత్తూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) చెవిరెడ్డి భాస్కరరెడ్డి..ఏపి రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు. వైసిపిలో జగన్కు అత్యంత కంకణబద్దుడైన ఎమ్మెల్యే. టిటిడి బోర్డు 36 మందిలో… Read More
తిరుమల నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రత్యేక ప్రతినిధి టీటీడీలో సొమ్ము మింగేసారా...? స్వామి సొమ్ము స్వాహా చేశారా..? టీడీపీ పాలనలో టీటీడీలో ఏం జరిగింది..?? ఎన్ని కోట్లు… Read More
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు.. ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులకు విమర్శలు చేసే విషయంలో రాజకీయనాయకులకు ఉన్నంత పేరు ఉంది! గతంలో… Read More
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రోజు రోజుకీ వివాదాలు పెరిగిపోతున్నాయి. టీటీడీపై అన్యమత ప్రచారం బలంగా వస్తూ ఉంటుండటం.. వాటిని జగన్… Read More
తిరుమల: గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే… Read More
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి సోమవారం కొలువుదీరింది. టిటిడి నూతన పాలకమండలిలో 29 సభ్యులతో పాటు ఎడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర… Read More
అమరావతి : తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త శేఖర్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గ ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకరుగా జగన్ ప్రభుత్వం నియమించడం వివాదాస్పదం అవుతోంది. గతంలో తెలుగుదేశం… Read More
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు సభ్యుల సంఖ్యను వెయ్యి నూటా పదహార్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.… Read More
అమరావతి: జెంబో జెట్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలవర్గాన్ని మేనేజ్ చేయడం కార్యనిర్వహణ అధికారికి కష్టసాధ్యమేనని గతంలో టిటిడి కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ప్రభుత్వ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని… Read More
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. టిటిడి డైరెక్టర్ల సంఖ్యను 19 మంది 25 మందికి పెంచుతున్నారు.ఈ… Read More
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు డైరెక్టర్ల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. బోర్డు డైరెక్టర్ల నియామకానికి సంబంధించి టిటిడి చైర్మన్… Read More
అమరావతి: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించిందని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. టిటిడి డిఈఓగా క్రిస్టోఫర్ను నియమించారంటూ… Read More
(ఫైల్ఫోటో) అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన పాలకమండళ్లు వివాద్సదంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలకమండలి ముందు… Read More