ఆశా మాలవ్య కు రూ.10లక్షల నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న పర్వతారోహకురాలు ఆశా మాలవ్యను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందించి రూ.10 లక్షల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించారు. కొద్ది రోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్న...