జాతీయం న్యూస్జైపూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో కాల్పులు .. ఏఎస్ఐ సహా నలుగురు మృతిsharma somarajuJuly 31, 2023 by sharma somarajuJuly 31, 2023మహారాష్ట్ర లో జైపూర్ – ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ తో పాటు మరో ముగ్గురు ప్రయాణీకులు...