పులివెందులలో 5 వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పులివెందులలో 5వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేశారు. మూడు రోజుల పర్యటనలో బాగంగా కడప జిల్లా పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్...