బిజెపిలోకి సర్వేపల్లి మనవడు
బెంగుళూరు,జనవరి 26: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్య శర్మభారతీయ జనతాపార్టీ తీర్ధం పుచ్చకోనున్నారు. కర్నాటక బిజెపి అధ్యక్షుడు యడ్యూరప్ప సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అసమానతలు తొలగించే ఉద్దేశంతో...