వరదల్లో చిక్కుకున్నా.. సాయం వద్దన్నహీరోయిన్
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొందరు ప్రాణాలను కోల్పోయారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఈ...