తెలంగాణలో బీజేపీకి అధికారం .. కేసిఆర్ కు విశ్రాంతి అవసరమన్న జేపీ నడ్డా
తెలంగాణలో బీజేపీకి అధికారం, కేసిఆర్ కు విశ్రాంతి అవసరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ...