టాప్ స్టోరీస్ న్యూస్ముగిసిన ప్రజాసంకల్పయాత్రSiva PrasadJanuary 9, 2019January 9, 2019 by Siva PrasadJanuary 9, 2019January 9, 2019ఇచ్చాపురం(శ్రీకాకుళం), జనవరి 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర బుధవారం నాలుగు గంటలకు ముగిసింది. పాదయాత్రకు ఛిహ్నంగా రూపొందించిన పైలాన్ను జగన్ ఆవిష్కరించారు....