Madhuranagarilo: నువ్వు రుక్మిణితో ప్రేమగా ఉండడం తప్ప చేసేదేమీ లేదు రా అని కిరణ్ అంటాడు.రుక్మిణి ని ప్రేమించలేను రాదని దూరం చేసుకోలేను కానీ రుక్మితో ప్రేమగా ఉన్నటునంటిచి దగ్గరవుతాను అని శ్యామ్ అంటాడు.అదెలా సాధ్యం రా అని కిరణ్ అంటాడు.శ్యామ్ కిరణ్ కి తన ప్లాన్ అంతా చెబుతాడు.నీ ఐడియా సూపర్ గా ఉందిరా అని కిరణ్ అంటాడు.రుక్మిణి నీతో మంచిగా ఉంటూ నిన్ను బుట్టలో పడేస్తాను రివర్స్ గేమ్ ఆడబోతున్నాను అని శ్యామ్ అనుకుంటాడు.కట్ చేస్తే,రాధా గుడికి వస్తుంది తనని చంపేయండి అని రుక్మిణి భిక్షుతో చెబుతుంది.ఇంతలో రాధ వస్తుంది.అదిగో రాధ వస్తుంది నీ మనుషుల్ని పంపించి చంపేసేయ్ అని చెబుతోంది.
భిక్షు ఇద్దరి మనసులని పంపించి రాదని చంపేయమని చెబుతాడు.వాళ్లు కత్తి పట్టుకొని రాధ వెనకాల నుంచి వెళ్లి పొడుదాం అనుకునేసరికి శ్యామ్ కారు అడ్డంగా పెట్టి డోర్ తీస్తాడు.ఆ డోర్ తగిలి పొడవు పోతున్నా రౌడీ రాదని పొడవబోయి ఇంకొక రౌడీని కత్తితో పొడిచేస్తాడు. శ్యామ్ కారు దిగి సారీ భయ్యా చూసుకోలేదు అని చెప్పి రాదని తీసుకొని వెళ్ళిపోతాడు.ఈపాటికి రాదా చచ్చిపోయి ఉంటుందా అని రుక్మిణి అంటుంది.మా మనసులు పనిచేశాక ఆగేదేమి ఉండదు అమ్మ అని భిక్షు అంటాడు.ఇంతలో రౌడీలు ఇద్దరు అక్కడికి వస్తారు.ఏమైందిరా మీలో మీరు పొడుచుకున్నారు రాదని పొడిచి చంపలేదా అని భిక్షు అంటాడు.
అన్న రాదని చంపబోతుండగా ఎవరో ఒకతను కార్ డోర్ తీసేసరికి నేను వెళ్లి మన వాడినే పొడి చేశాను అతని చూస్తుంటే మొన్న మనల్ని కొట్టిన తని ల్లా అనిపించాడు అన్న అని కిల్లర్స్ చెబుతారు. మేడం అతన్ని రాద నుంచి దూరంగా తీసుకువెళ్లి అప్పుడు నాకు ఫోన్ చేయండి అప్పటిదాకా రాదా ని చంపమని చెప్పకండి ఏం చచ్చేలా ఉన్నాం అని భిక్షు తన మనసుని తీసుకొని వెళ్ళిపోతాడు.రాదని చంపాలంటే ముందు శ్యామ్ ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలి ఎక్కడికి తీసుకువెళ్లాలి అని ఆలోచిస్తుంది రుక్మిణి.కట్ చేస్తే,విరాజ్ రాదా ని చూసి మేడం ఆగండి అని అంటాడు. ఎందుకు అని రాదా కోపంగా అంటుంది. మంగళ సూత్రాలు విరాజ్ చూపెడతాడు. ఏంటి మొన్న రెండు రోజులు వెంటపడి ఈరోజు తాళిబొట్టుతో కనిపించి నాకు ప్రపోజల్ చేయాలని చూస్తున్నావా అని రాధా అంటుంది. మేడం మీరు అపార్థం చేసుకుంటున్నారు మీరు ఆరోజు తాలిపోయిందని బాధపడ్డారు కదా మీ కోసం తాళి కొనుకొచ్చాను తీసుకోండి అని వీరాజ్ అంటాడు.
ఆ తల్లి తెగిపోవడంతోటే నా పెళ్లి బంధం కూడా తెగిపోయింది నాకు అక్కర్లేదు అంటూ రాదా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, విరాజ్ కోపంగా అరుస్తాడు. ఎందుకురా అలా అరిచావు అని ప్రసాదరావు అంటాడు. ఈ తాళిబొట్టు ఆ అమ్మాయికి ఇవ్వబోతే పెళ్లి బంధం తెగిపోయింది అని వెళ్ళిపోయింది ఇదేనా ఆడవాళ్లు ఆరో ప్రాణంగా చూసుకునే తాలికి ఇచ్చే విలువ అని విరాజ్ అంటాడు. ఆ అమ్మాయి అలా ఎందుకు వెళ్లి పోయిందో నాకు ఇంకా అర్థం కాలేదు రా కానీ నువ్వుల అరవడంతో నాకు గుండెపోటు వచ్చింది అని ప్రసాద్ రావు అంటాడు. ఇంకెప్పుడు ఇలాంటి కాకము కబుర్లు చెప్పకు డాడీ అందుకే నాకు పెళ్లిళ్లు అంటే నచ్చవు అంటూ విరాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, దాక్షాయని చలపతి పండుకి అన్నం తినిపించడానికి నాన్న తండాలు పడుతూ ఉంటారు. ఇంతలో శ్యామ్ అక్కడికి వస్తాడు.
వచ్చే శ్యామ్ పండుకి అన్నం తినిపించడం నావల్ల కావట్లేదు నువ్వే తినిపించు అని దాక్షాయిని అంటుంది. సరే అత్తయ్య పండుకి నేను భోజనం పెడతాను మీరు వెళ్ళండి అని శ్యామ్ పండుని అన్నం తినమంటాడు. నువ్వు పెడితే తింటాను డాడీ అని పండు అంటాడు. నువ్వు ఇలా అన్నం తినకపోతే మీ పెద్దమ్మ నుంచి మనం తప్పించుకొని మీ అమ్మ దగ్గరికి వెళ్లలేము అని శ్యామ్ అంటాడు. ఏం చేయమంటావో చెప్పు డాడీ ఇక్కడి నుంచి నేను పెద్దమ్మతో మంచిగానే ఉంటాను అని పండు అంటాడు. మనిద్దరం మీ పెద్దమ్మతో ప్రేమగా ఉన్నట్టు నటించి మీ అమ్మ దగ్గరికి వెళ్లి పోవాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని శ్యామ్ పండుకి చెబుతాడు.
అలాగే డాడీ నువ్వు చెప్పినట్టే చేద్దాం అని పండు అంటాడు. శ్యామ్ కిరణ్ కి ఫోన్ చేసి గుడి దగ్గరే ఉన్నావా రా రుక్మిణి గురించి మాట్లాడాలి అక్కడికి వస్తున్నాను అని అంటాడు. శ్యామ్ నా గురించి మాట్లాడాలి అంటున్నాడు అంటే రాదా దగ్గరికి వెళ్తున్నాడు డైరెక్ట్ గా వెళ్లి పట్టుకుంటాను అని రుక్మిణి శ్యామ్ వెనకాల ఫాలో అవుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది