ఆధార్ లో మార్పులకు ఇకపై రూ.100 ఫీజు చెల్లించాల్సిందే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక పథకాలను పొందాలంటే ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరిగా ఉందాల్సిందేనన్న విషయం అందరికీ తెలిసిందే. వీటికే కాక బ్యాంకింగ్ లావాదేవీలకు, పాన్ కార్డుకు, ఇతర పనులకు కూడా ఆధార్ను...