సీబీఐ ఎంట్రీతో బాబులో కొత్త గుబులు… ఆ పాయింట్ పట్టుకుంటే కష్టమే మరి!
చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, కిస్మస్ కానుక, ఏపీ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో భారీ కుంభకోణం జరిగిందని నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం మొత్తం కేసును సీబీఐకీ అప్పగించాలని నిర్ణయం...