నేడు అయోధ్య కేసుపై విచారణ
ఢిల్లీ,జనవరి 4: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసుకు సంబంధించిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్.కె. కౌల్లతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు...