వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని అదే పార్టీకి చెందిన బాల శౌరిని నియమిస్తూ పార్లమెంటరీ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే....
. గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజుకు మరో దెబ్బ పడింది....