శివసైనికులు మా వెంటే: బిజెపి ఎంపి సంచలన వ్యాఖ్యలు
ముంబాయి: శివసేన నుండి గెలిచిన 56 మంది ఎమ్మెల్యేలలో 45 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో టచ్లో ఉన్నారని బిజెపి ఎంపి సంజయ్ కాకడే వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం కల్గించింది....