రైల్లో మాజీ ఎమ్మెల్యే హత్య ?
ఢిల్లీ, జనవరి 8: భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే జయంతి భన్సాలీని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున భుజి-దాదర్ ఎక్స్ప్రెస్లో భుజి నుండి అహ్మదాబాద్కు రైల్లో ప్రయాణిస్తున్న భన్సాలీని...