మరో పథకాన్ని ప్రారంభించిన ఏపి సీఎం వైఎస్ జగన్..
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం...