టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కుప్పం పీఎస్ లో కేసు నమోదు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు అయ్యింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిన్న చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం...