Tag : latest online news

ఎస్ వీ బి సి చైర్మన్ పదవికి పృథ్వి రాజీనామా

ఎస్ వీ బి సి చైర్మన్ పదవికి పృథ్వి రాజీనామా

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుపతి: ఆడియో లీక్ దుమారం నేపథ్యంలో  శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. సి ఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి… Read More

January 12, 2020

‘సన్న బియ్యం’ మేమెప్పుడిస్తామన్నాం!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో రెండో రోజు సన్నబియ్యం పంపిణీపై పెద్ద చర్చే జరిగింది. సన్న బియ్యం పంపిణీపై వైసిపి ప్రభుత్వం… Read More

December 10, 2019

రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

  న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల… Read More

December 10, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సిట్ ఏర్పాటు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ పై దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ నేతృత్వంలో ఏడుగురు… Read More

December 9, 2019

యాదాద్రి లడ్డూలో బొద్దింక!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రమాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో… Read More

December 8, 2019

యాంకర్ రవి కారుకు ప్రమాదం

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. మూసాపేట్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో రవి కారును ఓ డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది.… Read More

December 8, 2019

ఏపీలో రేషన్ కార్డులపై ఏసు బొమ్మ!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మళ్లీ అన్యమత ప్రచారం కలకరం రేగింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు చిత్రాన్ని ముద్రించడం వివాదానికి… Read More

December 8, 2019

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం… Read More

December 8, 2019

పార్టీ మార్పు పుకారు మీడియా సృష్టే

విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు… Read More

December 8, 2019

‘సమ్మె కాలానికీ జీతం’

హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు 50 రోజులకుపైగా రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం జరిగిన కార్మికుల ఆత్మీయ సదస్సులో వరాలజల్లు కురిపించారు. ఆర్‌టిసి కార్మికుల… Read More

December 1, 2019

కార్మికులకు తిపి.. ప్రయాణికులకు చేదు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆర్టీసీ టికెట్ ఛార్జీల పెంపు ప్రకటనతో ప్రయాణికులపై కొంత భారం మోపింది. ఆర్టీసీలో నెలకొన్న… Read More

November 29, 2019

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ థాక్రే!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని… Read More

November 27, 2019

చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు.… Read More

November 27, 2019

పవార్ రాజకీయ వారసురాలు సుప్రియా సూలేనే’

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ అజిత్ పవార్ ఒంటరి వాడయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్‌సిపి అధినేత శరద్… Read More

November 24, 2019

రాణు మండల్ ‘మేకప్’ నిజం కాదట!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇంటర్ నెట్ సెన్సేషన్ రాణు మండల్‌ 'మేకప్' ఫోటోపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ… Read More

November 21, 2019

శ్రీరాముడి చెంతకు అయోధ్య తీర్పు ప్రతి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ప్రతిని శ్రీరాముడికి స్వయంగా సమర్పించనున్నారు న్యాయవాదులు. ఈ… Read More

November 21, 2019

`RRR` లేటెస్ట్ అప్‌డేట్‌

  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ పీరియాడిక‌ల్ డ్రామా `RRR`. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాలో మోస్ట్… Read More

November 20, 2019

ఇవి ఎలా సాధిస్తారు జగన్ సారూ?

అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి… Read More

November 20, 2019

పెట్టుబడులకు భరోసా చట్టం?

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్… Read More

November 18, 2019

‘అఖిలపక్షాన్ని సమావేశపర్చండి!’

అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన… Read More

November 17, 2019

కొబ్బరినూనె డెంగ్యూను ఆపగలదా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతదేశంలో డెంగ్యూ జ్వరాలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. సీజన్‌ దాటినా ఇప్పటికీ డెంగ్యూ… Read More

November 16, 2019

గుంటూరు అర్బన్ పోలీసుల దుంప తెగింది!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏకంగా హైకోర్టునే ఏమార్చాలని చూశారు గుంటూరు అర్బన్ పోలీసులు. ఎంత పోలీసులయినా కథ అడ్డం తిరిగితే ఏం చేయగలరు. చివరికి విచారణను… Read More

November 15, 2019

పవన్ హస్తినకు ఎందుకు వెళ్లినట్లో !?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన ఇక్కడ నుండి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో… Read More

November 15, 2019

‘అసత్యాలతో మభ్యపెట్టలేరు’

విజయవాడ: ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి అసత్యాలతో ప్రజలను మోసం చేయలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నా… Read More

November 14, 2019

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన… Read More

November 13, 2019

ఆంగ్ల మాధ్యమంపై కన్నా సంచలన వ్యాఖ్యలు

అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు… Read More

November 11, 2019

ఇంగ్లిష్ మీడియం వివాదంలో జగన్ ఎదురుదాడి!

విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో… Read More

November 11, 2019

‘ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే’

హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి… Read More

November 9, 2019

అందుబాటులోకి వచ్చిన కర్తార్‌పూర్‌ కారిడార్!

పంజాబ్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారతీయుల సంప్రదాయాలను గౌరవించడం మంచి పరిణామం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్‌… Read More

November 9, 2019

సీబీఐ కోర్టు సలహాను జగన్ పాటిస్తారా?

అమరావతి: అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటే... సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి స్పష్టం… Read More

November 5, 2019

టాక్సిసిటీ వల్లనే ఆవుల మృతి:తేల్చిన సిట్

విజయవాడ: రాష్ట్రంలో తీవ్ర సంచలనం కల్గించిన ఆవుల మృతి ఘటనలో సిట్ అధికారులు దర్యాప్తు పూర్తి చేశారు. నగర శివారు కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఆగస్టు పదవ… Read More

November 5, 2019

కలామ్ పేరుతోనే ప్రతిభా పురస్కార్ అవార్డులు

  అమరావతి: డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేయడంపై వివిధ వర్గాల నుండి విమర్శలు… Read More

November 5, 2019