ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుండి నూతనంగా శాసన సభ్యులుగా ఎన్నికైన జాబితాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా అందజేశారు. సీఈవో ముఖేష్...