బ్రిటన్ నుండి భారత్ కు వచ్చిన చివరి విమానం వల్ల ఇంత నష్టం జరిగిందా…?
బ్రిటన్ ను కుదిపేస్తున్న కొత్తరకం కరోనా వైరస్ ప్రస్తుతం భారతదేశంలో కూడా టెన్షన్ పెంచేసింది. ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన విమానంలో 25 మందికి కరోనా సోకడం ఇందుకు ప్రధాన కారణం. అది కూడా...